02/07/2024
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోవడంలేదని, విద్యార్థులు చెట్ల కింద కూర్చొని తరగతులు వినడం ఈ ప్రభుత్వాన్ని కనబడడం లేదని ఏబీవీపీ (ABVP )నాయకులు స్థానిక జిల్లా విద్యాధికారుల DEO,MEO, కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడించారు, రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు మంత్రులను ఎక్కడికి అక్కడ నిర్బంధిస్తామని DEO,MEO ప్రైవేటు యాజమాన్యంతో కుమ్మక్కై, ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడంలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు .